Posted on 2026-01-01 18:40:20
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్, నిజామాబాదు ట్రాఫిక్ విభాగం లో తనిఖీ ల్లో 130 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని సీపి. పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >