Posted on 2026-01-02 11:45:56
కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం..
ఆన్లైన్ గేమ్ కు బానిసై యువకుడు ఆత్మహత్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి సీఐ నరహరి తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి శ్రీకర్(30) ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి సుమారు రూ.20 లక్షల అప్పులు చేశాడు. ఇళ్లు అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి .
కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న
Posted On 2026-05-05 13:48:23
Readmore >
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >