Posted on 2026-01-02 21:55:51
డైలీ భారత్, కామారెడ్డి:గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు లింగంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.వనితరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, జనరల్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈనెల 21వ తేదీలోగా అవసరమైన ధృవపత్రాలతో మీసేవ కేంద్రంలో రూ.100 రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఎంపిక చేసుకున్న పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చిన పాఠశాలలో ప్రవేశం పొందుతారని వివరించారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >