" /> ." /> ." />
Posted on 2026-01-03 08:28:07
డైలీ భారత్, కాళోజివాడి: తాడ్వాయి మండలం కాళోజివాడి లో బండారి రాములు అనే వ్యక్తి నిన్న రాత్రి గుండె పోటు తో మృతి చెందగా , సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా "ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవం తో అంత్యక్రియలు జరుపుకోవాలని 5000 రూపాయలు"
హామీ ఇచ్చిన విదంగా ఈరోజు బండారి రాములు కుటుంబ సభ్యులకు ఈరోజు 5000 రూపాయలు వారికి సహాయం చేయడం జరిగింది
ఈ పథకాన్ని ఐదేళ్లు ఇలాగే కొనసాగిస్తానని
చంద్రారెడ్డి, సర్పంచ్, కాళోజివాడి, తెలిపారు
కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్ వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు కులాపెద్దలు పాల్గొన్నారు
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >