Posted on 2026-01-12 17:46:46
వరంగల్/ నర్సంపేట డైలీ భారత్ న్యూస్ : యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అన్నారు.స్వామి వివేకానందుడి 163వ జయంతి సందర్భంగా నల్లబెల్లిబస్టాండ్ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహానికి వినయ్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ...
నేడు స్వామి వివేకానంద జయంతి మాటల్లో కాదు ఆలోచనల్లో మార్పు తెచ్చిన గొప్ప మనిషి స్వామి వివేకానంద.బానిసత్వాన్ని భయపడే యువత కాదు బానిసత్వాన్ని చెరిపేసే యువత కావాలన్నాడు.ధర్మం అంటే బలహీనత కాదు సంస్కారం అంటే మౌనం కాదు దేశం అంటే మాటలు కాదు త్యాగమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్,కోశాధికారి మురికి మనోహర్,మండల నాయకులు వల్లే పర్వాతలు,కొండ్లె రమేష్,ధర్మారం క్రాంతికుమార్,కొనుకటి సుధాకర్ పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >