Posted on 2026-01-12 17:51:44
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని టౌన్ హాలు నందు సోమవారం నిర్వహించిన పట్టణ దివ్యాంగుల సంఘ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ శివారులో ఉన్న రామస్వామి గట్టు వద్ద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో భాగంగా ప్రభుత్వ పథకాలు రిజర్వేషన్ల ప్రకారం దివ్యాంగులకు 5%శాతం రిజర్వేషన్లు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు కాలనీలో మొదటి ప్రాధాన్యత కల్పించి అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాలం శ్రీనివాసరావు, పొనుగుపాటి లక్ష్మణరావు, బంటు పుల్లయ్య ఇందిరాల పిచ్చయ్య, నందిగామ పాపయ్య, ఇసాక్, వీరలక్ష్మి వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >