Posted on 2026-03-05 21:59:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని అశ్వాపురం పాడు గ్రామములో అర్ధ రాత్రి జరిగిన హత్య నేరస్థులను రిమాండ్ పంపడం జరిగింది. పట్టుబడిన వ్యక్తుల వివరాలు వజ్జ భీమరాజు , మడివి మంగయ్య ,మడివి నందయ్య , వంకా బాలాజీ ,. మడకం లక్ష్మయ్య , ముగ్గురికి మరియు హత్యకు గురి అయిన కొవ్వాసి వెంకటేశ్వర్లు కి మద్య గత కొంత కాలముగా ఊరిలో గొడవలు జరుగుతున్నాయి మొదటి వ్యక్తి అయిన భీమరాజు కొన్ని రోజులు క్రితం ఫారెస్టు వారితో ఘర్షణ కాగా అ కేసులో అతను అతని భార్య ఇద్దరు భద్రాచలం జైలుకు వెళ్లారు అప్పుడు చనిపోయిన వ్యక్తి బీమరాజు కి మరియు అతని భార్య కు బెయిలు పెట్టకుండా అడ్డుకొని భీమరాజు భార్యకి మూడవ వ్యక్తి బెయిలు పెట్టినంధుకు అతని ఊరి నుండి వెల్లగొడతా అని బెదిరించటం అలాగే రెండవ వ్యక్తి కుటుంబ విషయములో తలధూర్చీ అతనని అతని భార్యని విడగొట్టి అంతే కాకుండా భార్యను కూడా ఇతని నుండి విడగొట్టి పంపాలని చనిపోయిన వ్యక్తి చూస్తున్నాడు అని బావించి ఈ ముగ్గురు వ్యక్తులును చనిపోయిన వ్యక్తి ఏదో రకముగా ఇబ్బంధి పెడుతున్నాడు అని అతని అడ్డు తొలగించుకుందామని మొదటి వ్యక్తి అయిన బీమరాజు జైలుకి వెళ్ళినప్పుడు అతనికి జైలు లో పరిచయం అయిన బాలాజీ కి వీరి ముగ్గురు కొంత డబ్బు పోగు చేసి అతనికి 50 వేల రూపాయలు ఇస్తాము వెంకటేశ్వర్లు ను చంపటానికి అతని సహయం కావాలని చెప్పగా అతను ఒప్పుకోని అతను అతని స్నేహితుడు అయిన ఐదవ వ్యక్తి మడకం లక్ష్మయ్య ను తీసుకొని అశ్వాపురం పాడు కి వచ్చి అంధరు కలిసి పథకం ప్రకారం పడుకొని ఉన్న వెంకటేశ్వర్లు రాత్రి గొడ్డలితో నరికి చంపినారు అ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోగా ఈ ఐదుగురు వ్యక్తులను ఏడూళ్ళ బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ వెంకటేశ్వర్లుఅరెస్టు చేసి అ ఐదుగురు వద్ద నుండి అతని చంపటానికి వాడిన గొడ్డలిని అతని చంపినప్పుడు రక్తపు మరకలు అంటిన బట్టలను మరియు బాలాజీ లక్ష్మయ్య అశ్వాపురం పాడు రావటానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కి తరలించినారు ఈ కార్యక్రములో స్థానిక ఎస్సై పివిఎన్ రావు , పి సురేష్, ఏడూళ్ళ బయ్యారం సిబ్బంధి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >