Posted on 2026-03-06 07:54:12
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో జీహెచ్ఎంసీ అకౌంట్స్ విభాగానికి చెందిన ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు.
అధికారుల వివరాల ప్రకారం, ఒక ఉద్యోగికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపించేందుకు ఆ అధికారి ₹40,000 లంచం డిమాండ్ చేశాడు. చర్చల అనంతరం ₹35,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు.
లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతనిపై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >