Posted on 2026-03-08 19:00:43
డైలీ భారత్, కామారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని టీపిటిఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ తేజస్విని గారు రావడం జరిగింది మహిళల యొక్క హక్కులు సాధికారిక వారి ప్రాముఖ్యత మహిళల ప్రాముఖ్యత గురించి వారు ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతల లింగం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ ఫెడరేషన్ సీనియర్ నాయకులు హనుమాన్లు శ్యాం కుమార్ శ్రీనివాస్ లక్ష్మి ప్రవీణ అనురాధ మంగమ్మ ప్రథమ్ ఫౌండేషన్ రాజ్యలక్ష్మి నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >