Posted on 2026-03-10 18:10:43
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణం వివిధ వార్డుల్లో ఆయా పార్టీల నుంచి గెలుపొందిన మున్నూరుకాపు సామాజిక వర్గం కౌన్సిలర్లు కాసర్ల మాధవి, ఆకుల సుజిత, లోలం శ్రీనివాస్, రాంశెట్టి హర్షిత, కాసర్ల గోదావరి, గోపు బాలమణి, మామిండ్ల లక్ష్మణ్, కాసర్ల రాణిలు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వరంలో సోమవారం ఘనంగా సన్మానించారు. 49 వార్డుల్లో 9 మంది కౌన్సిలర్లు గెలుపొందడం హర్షనీయమని, ప్రజల్లో సేవభావం కల్గినవారితో పాటు బీసీలను గెలుపించడం మార్పుకు కారణమని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు, పెట్టుగాడి అంజయ్యలు అన్నారు.
కార్యక్రమంలో నాయకులు గాండ్ల వెంకటరాజు, కాసర్ల శ్రీనివాస్, కాసర్ల స్వామి, రవీందర్, ఆకుల భరత్ కుమార్, గోపు నర్సింలు, రాంశెట్టి భూపతి తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >