Posted on 2026-03-10 18:10:43
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణం వివిధ వార్డుల్లో ఆయా పార్టీల నుంచి గెలుపొందిన మున్నూరుకాపు సామాజిక వర్గం కౌన్సిలర్లు కాసర్ల మాధవి, ఆకుల సుజిత, లోలం శ్రీనివాస్, రాంశెట్టి హర్షిత, కాసర్ల గోదావరి, గోపు బాలమణి, మామిండ్ల లక్ష్మణ్, కాసర్ల రాణిలు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వరంలో సోమవారం ఘనంగా సన్మానించారు. 49 వార్డుల్లో 9 మంది కౌన్సిలర్లు గెలుపొందడం హర్షనీయమని, ప్రజల్లో సేవభావం కల్గినవారితో పాటు బీసీలను గెలుపించడం మార్పుకు కారణమని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు, పెట్టుగాడి అంజయ్యలు అన్నారు.
కార్యక్రమంలో నాయకులు గాండ్ల వెంకటరాజు, కాసర్ల శ్రీనివాస్, కాసర్ల స్వామి, రవీందర్, ఆకుల భరత్ కుమార్, గోపు నర్సింలు, రాంశెట్టి భూపతి తదితరులు పాల్గొన్నారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >