Posted on 2026-03-10 18:22:28
డైలీ భారత్, గాంధారి: ఈ నెల మార్చి 14 వ తేదీన పదవతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున పదవతరగతి విద్యార్థులను ప్రతి రోజు పాఠశాల కు పంపి ఇంటి దగ్గర చదివేలా చూడండి.
పరీక్ష, పరీక్ష కు 2 నుండి 3 రోజులు అంతరం ఉన్నందున పరీక్ష తేదీ లను గమనించి అంతరం మధ్య కాలం లో కూడా విద్యార్థులను పాఠశాల కు పంపి చదివేలా చూడండి.
విద్యార్థుల చదువుకు ఇంటి దగ్గర ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది అని HM& Staff, Zphs గాంధారి, మమ్మాయి రేణుకసంజీవ్ యాదవ్ సర్పంచ్ గాంధారి అన్నారు
బాధ్యత గా వ్యవహారిద్దాం - మంచి ఫలితాలు సాధిద్దాం
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >