Posted on 2026-03-11 16:00:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండలంలోని పడమటి నర్సాపురం గ్రామంలోపోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ను తనిఖీ చేయడం జరిగింది విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇతర మౌలిక సదుపాయాలు నాణ్యమైనవి అందించాలని తగుచూచనలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడుమండల ఎంపీవో, తులసిరామ్, గ్రామ సర్పంచ్ , హెచ్ డబ్ల్యు ఓ తార , పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >
వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం
Posted On 2026-06-22 19:49:36
Readmore >
వైరా నియోజకవర్గం : కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం
Posted On 2026-06-22 19:48:03
Readmore >
చెన్నై ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారం : భార్య అమర్చిన రహస్య CCTVలో భర్త
Posted On 2026-06-22 19:44:31
Readmore >
నేరెళ్ల పీహెచ్సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >