Posted on 2026-03-18 18:27:14
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యార్థులకు హామీదారులు లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందే అవకాశం ఉంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్టాప్, జీవన ఖర్చులు అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం NIRF ర్యాంక్ ఉన్న విద్యాసంస్థల్లో చదివే వారికి వర్తిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉన్నవారికి పూర్తి వడ్డీ రాయితీ, రూ.8 లక్షల వరకు ఉన్నవారికి 3% సబ్సిడీ లభిస్తుంది. అధికారిక పోర్టల్ pmvidyalaxmi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >