Posted on 2026-04-05 19:02:13
మంజీరా కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజీరా డిగ్రీ కాలేజ్1999 నుండి 2002 వరకు విద్యనభ్యసించిన విద్యార్థుల సమ్మేళనం చాలా హాలాతకరంగా జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డ విద్యార్థినీ విద్యార్థులు కలుసుకొని వారి పూర్వ స్నేహాన్ని గుర్తు చేసుకుని సంబరాలు చేసుకున్నారు వారి యొక్క ప్రస్తుత ఉద్యోగ వివరాలు వ్యాపార వివరాలు ఒకరు తెలియజేసుకుని మరియు కుటుంబ వివరాలు చేసుకున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఒకే చోట కూడి వాళ్ల స్నేహా మాధుర్యాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక , బృందానికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సాయిబాబాసార్, సత్యనారాయణ సార్ చంద్రశేకేరగౌడ్,విద్యార్థులు, గణేష్, శ్రీకాంతరెడ్డి, సాయిరెడ్డి పోచయ్య, శ్రీనివాసరావు వద్యారీతినిలు, సరిత, సుజాత, మంజుల, జామున, సిరాజ్ మిగతా విద్యార్థులు పాలుగోన్నారు అనంతరం అందరూ కలిసి విందు వినోదాల కార్యక్రమాలు లో పాలుపంచుకున్నారు.
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >