Posted on 2024-02-25 18:08:12
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్ ఫిక్స్ కావడం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేపటి (సోమవారం) విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ రాశారు. దీంతో కవిత సీబీఐ విచారణకు హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కవిత లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందోనని సస్పెన్స్ నెలకొంది.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >