Posted on 2024-07-21 16:41:04
భక్తులకు వస్త్రాలు పంపిణీ
ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని పిలుపు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: గురు పౌర్ణమి పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణంలోని షిరిడి శ్రీ సాయి బాబా దేవాలయంలో ఆదివారం స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మంలో గురు పౌర్ణమి పర్వదినానికి ఓ ప్రత్యేకత ఉందని, ఈ రోజున తమ గురువులను పూజించుకుంటే మంచి జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ఇష్టదైవాన్ని పూజించాలని, ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే దేవాలయం వద్ద పలువురు భక్తులకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >