Posted on 2024-09-19 11:52:17
డైలీ భారత్, తెలంగాణ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ అమోదించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా, భాగస్వామ్యయుతంగా మార్చే దిశగా కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ కమిటికి నాయకత్వం వహించినందుకు, అన్ని వర్గాలతో విస్తృత చర్చలు జరిపినందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అభినందనలు తెలిపారు
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >