Posted on 2024-09-19 20:24:23
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ బాబర్ అలీ ఖాన్,మొహమ్మద్ ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా షాద్ నగర్ పట్టణములో గురువారం ర్యాలి పటేల్ రోడ్డు మస్జిద్ నుండి కౌసర్ మస్జీద్ వరకు ర్యాలీ జరిగింది . ఈ సంధర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్,మొహమ్మద్ ఇబ్రహీం,సదర్ ,ఖాజీ సయ్యద్ ,ముఖ్తదీర్ అలీ , మొహమ్మద్ గౌస్ ఎంఐఎం,అడ్డు,సర్వర్ పాషా, మాసూద్ ఖాన్, లేయిక్ ముబీన్ ఘోరి, మిలేదున్ నబి ర్యాలీ ని జయపదం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు చెప్పారు .
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >