| Daily భారత్
Logo




ఆవు ను ‘రాజ్య మాత’గా ప్రకటించిన ప్రభుత్వం

News

Posted on 2024-09-30 23:16:23

Share: Share


ఆవు ను ‘రాజ్య మాత’గా ప్రకటించిన ప్రభుత్వం

డైలీ భారత్, మహారాష్ట్ర: ఆవు ను ‘రాజ్య మాత’గా ప్ర‌క‌టిస్తూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులిచ్చింది. భార‌తీయ సంప్ర‌దాయంలో ఆవుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్య‌త‌ను గుర్తించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపింది. వ్యవసాయంలో ఆవు పేడ వాడకం వల్ల ఆహారంలో పోషకాలు అందుతాయంది. ఆవులకు ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక‌-ఆర్థిక అంశాల్లో ప్రాముఖ్యత ఉందని తెలిపింది. దేశీ అవులు తగ్గిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Image 1

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

Posted On 2026-04-13 17:33:33

Readmore >
Image 1

జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం

Posted On 2026-04-13 17:32:13

Readmore >
Image 1

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

Posted On 2026-04-13 17:30:28

Readmore >
Image 1

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

Posted On 2026-04-13 17:28:31

Readmore >
Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >