Posted on 2024-10-09 21:20:01
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,మాజీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా.గడల.శ్రీనివాసరావు పిలుపు మేరకు,శ్రీనగర్ కాలనీ,3వ లైన్ లో గల జనహిత ప్రాంగణంలో తెలంగాణలో పూల పూజించే పండుగను,కొత్తగూడెం ఆడపడుచులు 8వరోజు వెన్నముద్ద బతుకమ్మను ఆట,పాటలతో,కోలాటాలతో సంతోషంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో డా.జి.యస్.ఆర్.ట్రస్ట్ కో ఆర్డినేటర్ మోదుగు.జోగారావు, ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి.అంజి,ట్రస్ట్ సభ్యులు ఆరెల్లి.శ్రీనివాస్,బి.వి.వి.సత్యనారాయణ పాలుగోన్నారు
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >