Posted on 2024-10-14 11:34:33
*అలంపూర్ సమీప నది తుంగబద్రలో అమ్మవారి నిమర్జనం*
*నవరాత్రులు నిష్ఠతో పూజలందుకున్న అమ్మవారు*
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ శ్రీనగర్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన దుర్గామాత మాత శరన్నవారాత్రులు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జమాల్పూర్ చందూలాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి రోజు ఒక్కొక్క అలంకరణలో మరియు నిష్ఠతో పూజలు చేశారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భజనలు, పిల్లలకు దేవుళ్ళ వేషధారణ, కుంకుమార్చన, ఒడిబియ్యం నింపడం, మహిళలు బతుకమ్మ, కోలాటాలు ఆటలు ఆడి పాడారు. అన్నదానం కార్యక్రమం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి రోజు ఒక ముఖ్య అతిథులు స్థానిక ఎమ్యెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ కమీషనర్ చీమ వెంకన్న, పోలీస్ అధికారులు తో పాటు ఇతర నాయకులు, అధికారులు ఇలా అందరి సహకారంతో అమ్మవారికి పూజలు నిర్వహించి ఈరోజు అమ్మవారిని నిమార్జనం చేయడానికి కాలనీలో ని అధిక సంఖ్యలో మహిళలు,సురేష్,విష్ణువర్ధన్ రెడ్డి,శివ, కాలనీ పెద్దలు, యువకులు మరియు కాలనీ కమీటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >