Posted on 2025-07-15 21:48:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టేయాలని, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని షకీల్ పిటీషన్ వేశారు. ప్రజాభవన్ ఎదురుగా జరిగిన కారు ప్రమాదంలో అతని కుమారుడు షోహెల్ పై కేసు నమోదు అయ్యింది. కుమారున్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని షకీల్పై కూడా కేసు నమోదు చేశారు. అభియోగ పత్రం దాఖలు చేయాల్సి ఉందని హైకోర్టు షకీల్ పిటీషన్ను కొట్టేసింది.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >