Posted on 2025-08-25 10:58:29
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ మండల కేంద్రంలోని భవన్ పెట్ గ్రామంలో గ్రామపంచాయతీ క ఆవరణలో నిజామాబాద్ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స అందజేశారు ఇందులో భాగంగా కార్డియాలజిస్ట్ ఆర్థోపెటిక్ సంబంధించిన సంబంధించిన చికిత్సను గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయిరాం ఆర్థోపెటిక్ డాక్టర్ భాస్కర్ రావు బ్యూటీ డాక్టర్లు స్పందన ఝాన్సీ వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ ఆస్పత్రి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >