Posted on 2025-08-30 13:55:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది
“గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినాదాలు రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని నినాదాలురేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ నినాదాలు చేసినారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >