Posted on 2025-09-01 18:38:30
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది. జక్రాన్ పల్లి మండలం, సికింద్రపూర్ పడ్కల్ గ్రామ శివారులో లోని హైవే పైన గుర్తు తెలియని వాహనం చిరుత పులిని ఢీ కొట్టింది. రాత్రి జరిగిన ఈ ఘటనలో చిరుత కు గాయాలై మృతి చెందింది. సంఘటన స్థలానికి జక్రాన్ పల్లి ఎస్ఐ సిబ్బంది వెళ్లి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >