Posted on 2025-09-02 18:38:14
నాలుగు పిల్లలను బలి ఇచ్చిన గుర్తుతెలియని దుండగులు
ఇది గ్రామానికి అరిష్టం అంటున్న ఆ గ్రామస్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:దేవతలు అంటే కొందరి నమ్మకం ప్రకారం కోళ్లు మేకలు పలు ఆలయాలలో బలిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకు విరుద్ధంగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన చర్చనీయంశంగా మారింది. పెర్కిట్ లోని ఆలూరు మండలం మిర్దాపల్లి లో పిల్లుల బలి కలకలం దేవతల ఆలయాల ముందు పిల్లుల బలి ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. గ్రామంలో మరో నాలుగు దేవతల ఆలయాల ముందు పిల్లులను గుర్తు తెలియని దుండగులు బలిచ్చారు. అది ఓ గణేష్ మండపం వద్ద ఓ పిల్లి బలి ఇవ్వగా. మరికొన్ని పిల్లులను ఆయా ఆలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలిచ్చారు. పిల్లుల బలితో గ్రామంలో అరిష్టం జరగవచ్చని గ్రామస్తుల ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై వీడిసి సభ్యులు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు అందించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >