Posted on 2025-09-03 16:49:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఈనెల 4న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డిలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. షెడ్యూల్.. 4న సీఎం హెలికాప్టర్ ద్వారా లింగంపేటకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్లారెడ్డి కళ్యాణి ప్రాజెక్టు, నాగిరెడ్డిపేట, పోచారం ప్రాజెక్టు వద్ద వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెనను, అలాగే ప్రాజెక్టు వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >