| Daily భారత్
Logo




తమ కళాశాల ముందు బస్సులు ఆపండి..

News

Posted on 2025-09-19 10:35:19

Share: Share


తమ కళాశాల ముందు బస్సులు ఆపండి..

డైట్ కళాశాల మహిళా విద్యార్థుల ఆందోళన, ధర్నా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్తమ కళాశాల ముందు ఆర్టీసీ బస్సులు(రిక్వెస్ట్ స్టాప్) నిలపాలని డిమాండ్ చేస్తూ డైట్ విద్యార్థులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తాము సుదూర ప్రాంతాల నుంచి కళాశాలకు వస్తామని, అయితే ఎక్స్ప్రెస్ బస్సులు కళాశాల ముందు ఆపడం లేదన్నారు. అలాగే కొన్ని పల్లె వెలుగు బస్సులు కూడా నిలపడం లేదని వాపోయారు. దీంతో సుమారు కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు నడిచి రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.


Image 1

దారుణం... POCSO కక్షతో 6 మంది హత్య

Posted On 2026-07-11 05:32:51

Readmore >
Image 1

కాకినాడలో రూ.98.66 కోట్ల పెట్టుబడి మోసం : ఇద్దరు అరెస్టు

Posted On 2026-07-11 04:14:53

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్‌పై కేసు

Posted On 2026-07-10 18:53:44

Readmore >
Image 1

క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ

Posted On 2026-07-10 18:24:01

Readmore >
Image 1

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త

Posted On 2026-07-10 17:31:57

Readmore >
Image 1

₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ

Posted On 2026-07-10 17:13:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >