Posted on 2025-10-04 15:28:00
జాడా లేని విద్యుత్ సంబంధిత అధికారులు, లైన్ మెన్లు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని గంగస్థాన్-1 లోని ఓ విద్యుత్ పై నుండి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా పూర్తిగా కిందికి వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షం గాలి దుమారానికి విద్యుత్ వైర్లు విద్యుత్ స్తంభం పై నుండి జారి త్రాడు మాదిరిగా కనిపించాయి. అటువైపు నుండి ఏవైనా పెద్ద వాహనాలు వెళ్తే విద్యుత్ షాక్కు గుడి అటువైపు నుండి ఏవైనా పెద్ద వాహనాలు వెళ్తే విద్యుత్ షాక్కు గురి కావాల్సిందే.. అయితే ఇటీవలే జిల్లా కలెక్టర్ సి పి విద్యుత్ శాఖ అధికారులకు గణేష్ దుర్గామాత నిమజ్జన సమయంలో విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ వైర్లు కిందికి ఉండకుండా జాగ్రత్తగా వహించి వీలైనంత ఎత్తులో ఉంచాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇటు సాయంత్రం వేళల విద్యుత్ స్తంభాలకు లైట్లు వేయాల్సిన లైన్మెన్లు సైతం ఈ విషయాన్ని గమనించకపోవడం కోసమెరుపు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా విద్యుత్ అధికారులు స్పందించి వేలాడుతున్న ఆ విద్యుత్ వైర్ ను మరమ్మతులు చేయాలని విద్యుత్ తో తమ కాలనీవాసులు ఎవరు ప్రమాదానికి గురికాకుండా చూసే బాధ్యత విద్యుత్ అధికారులపైనే ఉందని ఆ కాలనీవాసులు పేర్కొన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >