Posted on 2025-10-04 16:59:23
ఇంట్లో ఉన్న బాత్రూంలో ప్రమాదవశాత్తు జారీ ఆర్టీసీ మహిళా ఉద్యోగి మృతి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బాత్రూంలో జారీపడి ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బేగరీ సాయవ్వ(49) అనే మహిళా కండక్టర్ పిట్లం గ్రామానికి చెందిన ఆమె ప్రస్తుతం ఆమె భర్త శంకర్ తో కలిసి బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని తన అద్దె ఇంట్లో బాత్రూంకు వెళ్లి ప్రమాదవశాత్తు బాత్రూంలో పడిపోగా ఎడమ కంటికి, తల వెనుక భాగంలో దెబ్బలు తగలగా అది గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. కుమారుడు సాయి చరణ్ భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >