Posted on 2024-01-08 19:24:18
డైలీ భారత్, పెద్దపల్లి: రామగుండం మండలంలోని గోలివాడ గోదావరినది ఒడ్డుకు గుర్తు తెలియని వ్యక్తి శవం ఈరోజు మధ్యాహ్నం కొట్టుకువచ్చినట్లు అంతర్గాం ఎస్ఐ తెలిపారు.
ఇతని వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్యన ఉంటుందని, మృతునిపై నీలి రంటు టీ షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉందన్నారు.
మెడలో నలుపు రంగు తయాత్తు, ఎత్తు సుమారు 5.4, రంగు చామన చాయ, నెరసిన గడ్డం, గుండ్రని ముఖంతో ఉందని ఆచూకీ తెలిసిన వారు 8712656527, 8712656524 నెంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.
శవాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి గదిలో భద్ర పరిచినట్లు ఆయన తెలిపారు...
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >