Posted on 2024-01-08 14:10:05
డైలీ భారత్, కరీంనగర్:కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రం లోని పద్మశాలి వీధికి చెందిన సిలువేరు ధనుష్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ధనుష్ కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడిని, ఆ కారణంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట టౌన్ సీఐ పేర్కొన్నారు.
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >