Posted on 2025-11-19 12:03:30
డైలీ భారత్ న్యూస్, హనుమకొండ: ఇందిరా గాంధీ భారత రాజకీయాల్లో ధైర్యానికి ప్రతీకనీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురష్కరించుకుని హనుమకొండ డిసిసి భవన్ లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రయోజనం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకురాలన్నారు. సాధారణ ప్రజల జీవితం మెరుగుపడాలనే సంకల్పంతో పనిచేసిశారని గుర్తు చేశారు. మతాల పేరుతో బీజేపీ, ప్రాంతీయత పేరుతో బీఆర్ ఎస్ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఈవీ శ్రీనివాస్ రావు,జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు ,జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కార్పొరేటర్లు,సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >