Posted on 2025-11-25 13:32:58
డైలీ భారత్ న్యూస్, వేములవాడ:వేములవాడ మున్సిపల్ పరిధిలో నీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద పరిశీలిస్తుండగా బేస్ మీదకి నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ వెళ్లగా ఒకసారిగా కుంగిన బేస్మెంట్
బిఆర్ఎస్ హయంలో నే మొదలు పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణలు.. నాసిరకం కావడంతో మద్యలో నిలిచిపోయిన వైనం
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో మొదలు పెట్టిన ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు..
పరిశీలిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా బేస్మెంట్ కిందికి కుంగింది
వెంట ఉన్న అధికారులు నాయకులు భయాందోళన గురయ్యారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >