Posted on 2025-11-25 13:32:58
డైలీ భారత్ న్యూస్, వేములవాడ:వేములవాడ మున్సిపల్ పరిధిలో నీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద పరిశీలిస్తుండగా బేస్ మీదకి నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ వెళ్లగా ఒకసారిగా కుంగిన బేస్మెంట్
బిఆర్ఎస్ హయంలో నే మొదలు పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణలు.. నాసిరకం కావడంతో మద్యలో నిలిచిపోయిన వైనం
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో మొదలు పెట్టిన ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు..
పరిశీలిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా బేస్మెంట్ కిందికి కుంగింది
వెంట ఉన్న అధికారులు నాయకులు భయాందోళన గురయ్యారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >