Posted on 2025-11-29 18:15:26
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ధర్మరాజుల ముత్తయ్య స్వరూప దంపతుల పెద్ద కుమారుడు కిరణ్ సౌజన్య దంపతుల ప్రధమపుత్రిక తనుష్క మొదటి పుట్టిన రోజు కార్యక్రమానికి పాపకొల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోకటిరమేష్, రామిశెట్టి రాంబాబు ,సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి అచ్చయ్య, బాదావత్తు లక్ష్మణ్, నిమ్మటూరి చంద్రయ్య, నిమ్మటూరి సత్యం, నిమ్మటూరి శ్రీను, యాసంహనుమయ్య,ఉమ్మడి జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >