Posted on 2025-11-29 18:15:26
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ధర్మరాజుల ముత్తయ్య స్వరూప దంపతుల పెద్ద కుమారుడు కిరణ్ సౌజన్య దంపతుల ప్రధమపుత్రిక తనుష్క మొదటి పుట్టిన రోజు కార్యక్రమానికి పాపకొల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోకటిరమేష్, రామిశెట్టి రాంబాబు ,సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి అచ్చయ్య, బాదావత్తు లక్ష్మణ్, నిమ్మటూరి చంద్రయ్య, నిమ్మటూరి సత్యం, నిమ్మటూరి శ్రీను, యాసంహనుమయ్య,ఉమ్మడి జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >