Posted on 2025-12-03 11:14:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామస్థులు మాజీ సర్పంచ్ రూప పట్ల అసాధారణ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైన రూప చేసిన మంచి పనులకు ముగ్ధులైన సుద్దపల్లి గ్రామస్థులు మరోసారి ఆమెనే సర్పంచ్ గా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా ఆమె సర్పంచ్ గా ఉండాలనే ఆకాంక్షతో గ్రామస్థులు రూ.1.02 లక్షల చందాలు పోగుచేశారు. అంతేకాకుండా ఆమె చే గ్రామంలో ర్యాలీగా తరలివచ్చి ఆమె చే నామినేషన్ దాఖలు వేయించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >