Posted on 2025-12-03 11:14:01
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామస్థులు మాజీ సర్పంచ్ రూప పట్ల అసాధారణ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైన రూప చేసిన మంచి పనులకు ముగ్ధులైన సుద్దపల్లి గ్రామస్థులు మరోసారి ఆమెనే సర్పంచ్ గా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా ఆమె సర్పంచ్ గా ఉండాలనే ఆకాంక్షతో గ్రామస్థులు రూ.1.02 లక్షల చందాలు పోగుచేశారు. అంతేకాకుండా ఆమె చే గ్రామంలో ర్యాలీగా తరలివచ్చి ఆమె చే నామినేషన్ దాఖలు వేయించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >