Posted on 2025-12-30 11:19:12
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది.హైదరాబాద్ లో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. ఒక రోజు కిచిడీ, మరొక రోజు ఉప్మా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 35,781 అంగన్వాడీ సెంటర్లలో 8 లక్షల మంది చిన్నారులు ఉన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >