| Daily భారత్
Logo




సుజాతనగర్ మండలం హరిజనవాడ గ్రామంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల ఆవేదన

News

Posted on 2025-12-31 13:06:38

Share: Share


సుజాతనగర్ మండలం హరిజనవాడ గ్రామంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల ఆవేదన

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గ్రామపంచాయతీ దగ్గర నుండి లక్ష్మీదేవిపల్లి మీదుగా రామవరం వెళ్లే రోడ్డుగత కొంతకాలంగా మరమ్మత్తులకు గురైందని రోడ్డుకు సరైన మరమ్మతులు చేయకపోవడం వల్ల రోడ్డుపై మోకాళ్ళకు పైన గుంతలు పడ్డ పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులుఅధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రోడ్డుపై గుంతలు ఏర్పడి ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల లారీలు లోళ్ళపై వెళుతూ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా మారి లారీలు ట్రాక్టర్లు మట్టి ఈ ప్రాంతం గుండా వెళ్లడం వల్ల మట్టి దుమ్ము విపరీతంగా లెగిసి గ్రామస్తులకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని  హరిజనవాడ గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని బయటాయించి వచ్చే పోయే వాహనాలను నిలుపుదల చేయడం జరిగింది. ఈ విషయంపై తక్షణమేఅధికారులు స్పందించి అధికారులు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు

Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >
Image 1

దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి

Posted On 2026-05-04 15:32:36

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

Posted On 2026-05-04 15:31:43

Readmore >
Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >
Image 1

బయటపడ్డ నకిలీ రిజిస్ట్రేషన్ ద్వారా భూకబ్జా మోసం

Posted On 2026-05-04 08:54:09

Readmore >
Image 1

బంగారం చోరీ కేసును చేధించిన పోలిసులు

Posted On 2026-05-03 20:42:05

Readmore >
Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >