Posted on 2025-12-31 17:54:53
డైలీ భారత్,శ్రీకాకుళం: దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలాకి పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 28 గ్రాముల బంగారు ఆభరణాలు, 175 గ్రాముల వెండి ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అని నరసన్నపేట ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు రావు తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులు:
A 1 చెవ్వురి శేఖర్
A 2 మోతె జీవరత్నం @ రామారావు
A 3 చింతాడ మధు
పోలాకి, నరసన్నపేట, పలాస, సంతబొమ్మాళి, సారవకోట ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.
ఖచ్చితమైన సమాచారం మేరకు వనవిష్ణుపురంలో మాటువేసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
#Dgp Andhra Pradesh #Police Srikakulam District Police #srikakulam
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >