Posted on 2026-01-02 17:44:11
డైలీ భారత్, నిజామాబాద్: నగరంలోని పులాంగ్ వద్ద బైక్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని పులాంగ్ ప్రాంతంలోని వంశీ ఇంటర్నేషనల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్లో నుంచి ఓ వ్యక్తి బైక్పై బయటకు వస్తూ రోడ్డుపై వెళ్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్పైన ఉన్న వ్యక్తి పక్కకు దూకేశాడు. అనంతరం అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక యంత్రం ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >