| Daily భారత్
Logo




తృటిలో తప్పిన పెను ప్రమాదం... ద్విచక్ర వాహన దారుని నిర్లక్ష్యం వల్ల బైక్ నుండి చెలరేగిన మంటలు

News

Posted on 2026-01-02 17:44:11

Share: Share


తృటిలో తప్పిన పెను ప్రమాదం... ద్విచక్ర వాహన దారుని నిర్లక్ష్యం వల్ల బైక్ నుండి చెలరేగిన మంటలు

డైలీ భారత్, నిజామాబాద్: నగరంలోని పులాంగ్​ వద్ద బైక్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని పులాంగ్​ ప్రాంతంలోని వంశీ ఇంటర్నేషనల్​ ఎదురుగా ఉన్న పెట్రోల్​ బంక్​లో నుంచి ఓ వ్యక్తి బైక్​పై బయటకు వస్తూ రోడ్డుపై వెళ్తున్న బైక్​ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న బైక్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్​పైన ఉన్న వ్యక్తి పక్కకు దూకేశాడు. అనంతరం అప్రమత్తమైన పెట్రోల్​ బంక్​ సిబ్బంది అగ్నిమాపక యంత్రం ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ నిలిచిపోయింది.

Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >
Image 1

జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:21:35

Readmore >
Image 1

సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం

Posted On 2026-05-05 16:16:41

Readmore >