Posted on 2026-01-04 20:20:35
ఘనంగా సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచుంచుపల్లి మండల ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న పానెం కృష్ణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందినారు వారిని శాలువా బొకేతో సన్మానించికలిసి శుభాకాంక్షలు తెలిపిన చుంచుపల్లి మండల మాజీఎంపీపీ బాదావత్ శాంతి,జిల్లా బిఆర్ఎస్వి కో ఆర్డినేటర్ సంకు బాపఅనుదీప్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్,బొమ్మిడి రమాకాంత్,సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >