Posted on 2026-01-05 08:58:15
డైలీ భారత్ స్పెషల్:
కవిత శీర్షిక పక్షి
మనల్ని మేల్కొలిపే కిలకిలా రవాలు కనుమరుగై పోతున్నాయి
చెట్టులో తన గూడును నిర్మించుకుని
సందడి చేసే పక్షులు చెట్లతో పాటు
కనుమరుగై పోతున్నాయి
కాలానికనుగుణంగా
సుమధురంగా తమ గాత్రాలతో మనల్ని
మంత్ర ముగ్ధలను చేసే పక్షులు వాయుకాలుష్యంతో
కనుమరుగై పోతున్నాయి
ప్రకృతి రమణీయతలకు
చిరునామా పక్షులు అని మరచిపోతున్నాము
నవీన నాగరికత పేరుతో కృత్రిమ చెట్టును పూలను
చూడవలసి వస్తున్నదని మరచిపోతున్నాము
పర్యావరణ సమతుల్యతను కాపాడే పక్షులను
కాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిపై ఉన్నది. జాతీయ పక్షుల దినోత్సవ శుభాకాంక్షలు Jan 05
రచన
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >