Posted on 2026-01-05 08:58:15
డైలీ భారత్ స్పెషల్:
కవిత శీర్షిక పక్షి
మనల్ని మేల్కొలిపే కిలకిలా రవాలు కనుమరుగై పోతున్నాయి
చెట్టులో తన గూడును నిర్మించుకుని
సందడి చేసే పక్షులు చెట్లతో పాటు
కనుమరుగై పోతున్నాయి
కాలానికనుగుణంగా
సుమధురంగా తమ గాత్రాలతో మనల్ని
మంత్ర ముగ్ధలను చేసే పక్షులు వాయుకాలుష్యంతో
కనుమరుగై పోతున్నాయి
ప్రకృతి రమణీయతలకు
చిరునామా పక్షులు అని మరచిపోతున్నాము
నవీన నాగరికత పేరుతో కృత్రిమ చెట్టును పూలను
చూడవలసి వస్తున్నదని మరచిపోతున్నాము
పర్యావరణ సమతుల్యతను కాపాడే పక్షులను
కాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిపై ఉన్నది. జాతీయ పక్షుల దినోత్సవ శుభాకాంక్షలు Jan 05
రచన
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >