Posted on 2026-01-06 07:19:46
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ నుండి మేళ్లచెర్వు వెళ్లే ప్రధాన రహదారిపై వేపల సింగారం గ్రామ శివారులో ఉన్న ఎన్ఎస్పీ బ్రిడ్జ్ ప్రమాదం అంచున ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ బ్రిడ్జ్ పైన రంధ్రం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ బ్రిడ్జి పైన అధిక లోడ్ కలిగిన భారీ వాహనాల రాకపోకల కారణంగానే రంధ్రం ఏర్పడిట్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాథమికంగా నిర్మాణ లోపాలు లేదా ఇటీవలి వర్షాల ప్రభావం కారణంగానే బ్రిడ్జికి రంధ్రం పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్గంలో వెళ్లే రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జ్ పనులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ఈ బ్రిడ్జిపైన రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >