Posted on 2026-01-06 07:19:46
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ నుండి మేళ్లచెర్వు వెళ్లే ప్రధాన రహదారిపై వేపల సింగారం గ్రామ శివారులో ఉన్న ఎన్ఎస్పీ బ్రిడ్జ్ ప్రమాదం అంచున ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ బ్రిడ్జ్ పైన రంధ్రం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ బ్రిడ్జి పైన అధిక లోడ్ కలిగిన భారీ వాహనాల రాకపోకల కారణంగానే రంధ్రం ఏర్పడిట్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాథమికంగా నిర్మాణ లోపాలు లేదా ఇటీవలి వర్షాల ప్రభావం కారణంగానే బ్రిడ్జికి రంధ్రం పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్గంలో వెళ్లే రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జ్ పనులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ఈ బ్రిడ్జిపైన రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >