Posted on 2026-01-07 17:04:12
డైలీ భారత్, హైదరాబాద్: అవినీతి నిరోధక అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది . హైదరాబాద్లోని బొగ్గుకుంట ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆకవరం కిరణ్కుమార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డాడు.
హైదరాబాద్లోని బాగ్ అంబర్పేట్లోని భూమికి సంబంధించి సర్వే నివేదిక జారీ కోసం అధికారులను బాధితుడు సంప్రదించాడు. దీంతో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రూ.1.50 లక్షలు డిమాండ్ చేయడంతో మొదటి విడతగా రూ. 50వేలు కార్యాలయ ఆవరణతో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.
#acb #crime #acb telangana
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >