Posted on 2026-01-07 18:51:35
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సంకల్ప ఫౌండేషన్ అధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ ను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు.నీరుపేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరియు పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు వేల పుస్తకాలు పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళుతున్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సంకల్ప ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గుండ్ర ,జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రాజు,హరి,కృష్ణ,వెంకట్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >
అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్
Posted On 2026-04-11 16:14:19
Readmore >
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ
Posted On 2026-04-11 16:12:01
Readmore >
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >