Posted on 2026-03-06 20:04:50
డైలీ భారత్, సిరిసిల్ల: ఇటీవల TSUTF రాజన్న సిరిసిల్ల నాయకత్వం విషయంలో రాష్ట్ర కమిటీ, మరియు జిల్లా నాయకత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించినoదుకుగాను (మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించినందుకు) నిరసనగా తంగళ్ళపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు మండల శాఖ మొత్తం పదవీ బాధ్యతలకు మరియు ప్రాథమిక సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేయుచున్నమని కొక్కుల బాలరాజు మండల అధ్యక్షులు, సుధీర్ కుమార్ ప్రధాన కార్యదర్శి, చింతకింది నాగరాజు ఉపాధ్యక్షులు, చామంతుల ఆంజనేయులు కోశాధికారి, కోడం ప్రశాంతి మహిళా ఉపాధ్యక్షురాలు, పోకల కిరణ్ మండల కార్యదర్శి, పసుల సరిత మండల కార్యదర్శి బహిరంగంగా వెల్లడించనైనది.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >