Posted on 2026-03-10 17:25:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ కృష్ణానగర్ లో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ప్రొసీడింగ్ కాపీని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అందించారు. 14వ వార్డ్ కు చెందిన రవికుమార్ కు ప్రొసీడింగ్ కాపీని అందించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వెల్లడించారు. నిర్మాణం పనుల్లో జాప్యం లేకుండా పనులు చేయాలనీ, బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతున్నమన్నారు. ఈ అవకాశంను 14వ వార్డ్ పరిధిలో అర్హులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకంను, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వినీత్ పాల్గొన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >