Posted on 2026-03-10 17:25:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ కృష్ణానగర్ లో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ప్రొసీడింగ్ కాపీని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అందించారు. 14వ వార్డ్ కు చెందిన రవికుమార్ కు ప్రొసీడింగ్ కాపీని అందించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వెల్లడించారు. నిర్మాణం పనుల్లో జాప్యం లేకుండా పనులు చేయాలనీ, బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతున్నమన్నారు. ఈ అవకాశంను 14వ వార్డ్ పరిధిలో అర్హులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకంను, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వినీత్ పాల్గొన్నారు.
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >