Posted on 2026-03-13 07:56:57
స్కూల్ ప్రిన్సిపాల్ ని,ఫుడ్ కాంటాక్ట్ ని వెంటనే తొలగించాలి
ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఏం జరుగుతుందో కూడా స్థానిక ఎమ్మెల్యేకి తెలియని పరిస్థితి
ఫుడ్ పాయిజన్ జరిగి స్కూలు పిల్లలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గోప్యంగా ఉంచడానికి గల కారణాలేంటి...
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు,తంబల్ల రవి మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అవడంవల్ల పిల్లలు తీవ్ర అస్వస్థకు గురై హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నారు,అట్టి విషయాన్ని గోప్యంగా ఉంచడానికి గల కారణాలేంటి అని కూడా తెలియాలి, స్కూల్ ప్రిన్సిపాల్ నీ. ఫుడ్ కాంట్రాక్టర్ నీ వెంటనే తొలగించాలని,ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయితే తెలుసుకునే పరిస్థితిలో కూడా స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం చాలా దురదృష్టకరం,పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని, మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు, ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉడతనేని విశ్వేశ్వరరావు,గూడా ముత్యాలరావు,పూచీ ప్రసాద్,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >