Posted on 2026-03-14 19:39:44
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పునః నిర్మించిన తెలంగాణ శాసన మండలి లో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. శనివారం మహేందర్ రెడ్డి, సతీమణి పట్నం సునీత రెడ్డి, కుమార్ రినీష్ రెడ్డి తో కలిసి మండలి కార్యదర్శి నర్సింహా చార్యులు వేద పండితులు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన తన ప్రధాన ఛాంబర్ లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సెక్రటరీ నర్సింహా చార్యులు చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కార్యాలయ సిబ్బంది పేషీలో పూజలు చేశారు. అధికారులు ఉపేందర్ రెడ్డి, సుధాకర్, చీఫ్ మార్షల్ సంజీవరెడ్డి,పీఎస్ ప్రకాష్,అడీషనల్ పీఎస్ నాగిరెడ్డి, పీఆర్ఓ మల్లారెడ్డి, పీఏలు బాలు, రాజు, రాజేందర్ రెడ్డి, వంశి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >
గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-11 16:20:14
Readmore >