Posted on 2026-03-30 20:29:22
డైలీ భారత్, కామారెడ్డి: ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగ సంఘ నాయకులు కూడా నేడు అన్ని జిల్లాలలో సంఘీభావం తెలుపుతున్నారని ప్రభుత్వం మరియు యాజమాన్యం ఆర్టిజన్ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
సమ్మె అనివార్యమైతే ఉద్యోగ సంఘంగా కూడా ఆలోచన చేయవలసి ఉంటుందని, వినియోగదారులకు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కావున తక్షణం సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని కోరారు.
తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై "ధర్నా"* కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ధర్నా కి మద్దతు గా వచ్చిన యూనియన్ 327 నాయకులు యూనియన్ మరియు 1104 యూనియన్ నాయకులు మరియు BMS యూనియన్ నాయకులు మరియు ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ బి హరికృష్ణ జిల్లా కామారెడ్డి జిల్లా కో కన్వీనర్ భీమరాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిస్ట గౌడ్ కామారెడ్డి డివిజన్ కన్వీనర్ రంజిత్ యాదవ్ బాలేశం తలహ CL నరేష్ నితిన్ రంజిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >